హోం

22, నవంబర్ 2011, మంగళవారం

ప్రారంభం నాడే ప్రతిష్టంభన..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి, ప్రారంభం కాగానే విపక్షాలన్నీ చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి పట్టుబట్టడంతో సభలో గంధర గోల పరిస్థుతులు ఏర్పడ్డాయి. దీనితో సభను స్పీకర్ సభను రేపటికి వాయిదా వేసారు.
        తెలంగాణా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ఆశయంతో బి జే పి ఆధ్వర్యంలో తెలంగాణా పది జిల్లాల్లో నిరసన ధీక్ష లు కొనసాగాయి, అలాగే న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ల ముట్టడి విజయ వంతంగా కొనసాగింది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి