హోం

21, అక్టోబర్ 2011, శుక్రవారం

సకల జనుల సమ్మె @ 40 వ రోజు...

(22/10/2011) సెప్టెంబర్ 12 న కరీంనగర్ లో జరిగిన సభతో తెలంగాణా జేఎసి ఉద్యమ శంకారావాన్ని పూరించింది, 13 వ తేది నుండి ప్రరంబమైన సకల జనుల సమ్మె నేటికి 40 రోజుకు చేరుకుంది, మొదట ఉద్యోగ, ఉపాధ్యాయ, సింగరేణి కార్మిక సంఘాలతో ప్రారంభమైన సమ్మె లో 18 వ తేది నుండి ఆర్టిసి చేరింది, ఆ తర్వాత ఎక్షెజ్ శాఖ, ikp మహిళలు, పాలిటెక్నిక్, మెడికల్, న్యాయశాఖా, సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో భాగం అయ్యారు, తెలంగాణా పరిశ్రమలు, ఆటో సంఘాలు బంద్ పాటించాయి, ఆ తర్వాత అన్ని కుల సంఘాలు ఉద్యమంలో భాగమయ్యాయి, 40 రోజుల ఈ మహత్తర ఘట్టానికి సంబంధించిన ఫోటోలు మీకోసం......


























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి