హోం

28, అక్టోబర్ 2011, శుక్రవారం

చాయ్, సమోసాల కోసం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటి సమావేశం...

(29  /10 / 2011 ) ఎవరికైనా చాయ్ తాగాలనిపించిన, సమోసా తినాలనిపించిన ఎం చేస్తారు..? ఎ ఇరానీ చై హోటల్ కో వెళ్తారు, కానీ మన తెలంగాణా కాంగ్రెస్ లీడర్ ల రూటే సపరేటు, అందరు కలిసి ఒక సమావేశం అని పెట్టుకొని వీళ్ళు చాయ్ తాగి, సమోసా తిని, వచ్చిరాని ముచ్చట్లు మాట్లాడుకొని తీరిగ్గా బయటికి వస్తారు, ఎలాగో ఈ వి ఐ పి ల మాటలు వినాలని మీడియా ఉత్సాహంగా ఉంటుంది కదా వాళ్ళముందు అవి చర్చించాం ఇది చర్చించాం అని కాకర కాయ కబుర్లన్నీ చెప్పి చక్కగా వెళ్లి పోతారు, కాలక్షేపానికి కాలక్షేపం, పబ్లిసిటి కి పబ్లిసిటి, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటి సమావేశం లో ఎం చేస్తున్నారో కింది చిత్రంలో చూడండి..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి