హోం

26, అక్టోబర్ 2011, బుధవారం

ఢిల్లీ AICC భవన్ ముందు టి-జేఎసి ధర్నా


(15/10/11)రైల్‌రోకో సెగ ఢిల్లీకి తాకింది. సకల జనుల సమ్మెలో భాగంగా ఢిల్లీ తెలంగాణ జేఏసీ ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో తెలంగాణవాదులు అక్కడికి చేరుకుని జైతెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణలో ఉద్యమ కారుల అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు. చిన్నరాష్ట్రాల కమిటీ ఛైర్మన్ తోమన్ ఈ ధర్నాకు హాజరయ్యారు. కాగా.. ఏఐసీసీ భవన్, సోనియా నివాసం వద్ద బద్రతా బలగాలను మోహరించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి