హోం

23, అక్టోబర్ 2011, ఆదివారం

అవసరమైతే మళ్లీ RTC , సింగరేణి సమ్మె: స్వామి గౌడ్


టిజివో , టిఎన్జివో లు ఇంకా సమ్మెలోనే ఉన్నారని, సింగరేణి, ఆర్టిసి , టీచర్ లు మినహా అందరు సమ్మెలోనే ఉన్నారని అవసరం అనుకుంటే వాళ్ళతో కూడా మళ్లీ సమ్మె చేయిస్తామని స్వామి గౌడ్ చెప్పారు, AP కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు తెలంగాణా బ్యాంకు JAC ని నిన్న ఏర్పాటుచేసుకున్నారు, ఉద్యమంలో తాము కూడా చురుగ్గా పాల్గొంటామని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి