హోం

26, జనవరి 2013, శనివారం

FLASH..FLASH...

తెలంగాణా సమరదీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, శాంతి బద్రతల సమస్యలు తలెత్తుతాయని చెప్పి అనుమతి నిరాకరించారు, నిజంగా శాంతి బద్రతలను కాపాడే వారైతే అనుమతి ఇవ్వాలి, ఒక ప్రజాస్వామ్య దేశం లో శాంతియుతం గా జరుగుతున్న దీక్ష ను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా..? ఇది గాంధీకి వారసులం అని చెప్పుకునే పార్టీ వారికి తగునా..? తెలంగాణా సమరభేరి దీక్ష కు పెద్ద ఎత్తున తెలంగాణా అన్ని జిల్లాల నుండి పెద్ద సంక్యలో జనం తరలి వస్తున్నారు, పోలీస్ లు అర్రేస్ట్లు, లాటి చార్జ్లు, టియర్ గ్యాస్ ప్రయోగాలతో భయ బ్రాన్తులకు  గురిచేయ్యలని చూస్తున్నారు.
                 మరో వైపు డిల్లి లో జోరుగా తెలంగాణా చర్చలు జరుగుతున్నాయి, ఇప్పటికే గడచిన రెండు రోజుల్లో మూడు సార్లు చర్చించిన కోర్ కమిటి, ఈ రోజు సాయంత్రం మల్లి భేటి కానుంది, రేపటితో షిండే గడువు ముగుస్తుండడంతో రేపు ఏదో ఒక ప్రకటన వెలువడనుందని తాజా సమాచారం, అయితే ఈ ప్రకటనలో నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని వేచి ఉండాలని హోం మంత్రితో చెప్పించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి