హోం

4, జనవరి 2013, శుక్రవారం

సంఘ విద్రోహక శక్తి....ఎం ఐ ఎం


గత కొంత కాలం గా పేస్ బుక్ లో అక్బరుద్దీన్ ఒవైసీ వివిధ జిల్లాల  పర్యటనలో చేసిన వ్యాక్యాలు హల్చల్ చేస్తున్నాయి, సామాజిక మీడియా లో వస్తున్న వ్యతిరేకతకు తోడు, హిందూ సంస్థలనుండి వస్తున్న వ్యతిరేఖతతో కదిలిన ప్రభుత్వం తు తు మంత్రం గా అతగాడి పై కేసు లు బనాయించి చేతులు దులుపుకుంది.అసలు విషయాన్నీ చర్చిద్దాం.
                      కాంగ్రెస్ పార్టీకి కటిఫ్ చెప్పిన ఒవైసీ ఆ వెంటనే జగన్ బాబు తన మిత్రుడని ప్రకటించేసాడు, జగన్ తో పొత్తు పెట్టుకున్తదని అందరికి తెలిసి పోయే సరికి విషయాన్నీ అర్థం కాకుండా చెయ్యడానికి చంద్ర బాబు బెస్ట్ సి ఎం అంటూ బాబు ను పొగిడాడు, ఇక అసెంబ్లీ లో అక్బరుద్దీన్ కాంగ్రెస్ పై ఉన్న అక్కసునంత వెళ్ళగక్కాడు, తెలంగాణా ఉద్యమం తీవ్రం గా జరుగుతున్న సమయం లో మాకెందుకు లే అని మౌనం గా ఉన్న ఈ ఒవైసీ బ్రదర్స్, లగడపాటి తో విందులో పాల్గొని  తమ నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసాడు.

                                   పార్టీ ని జిల్లాల్లో కూడా విస్తరించేందుకు, ముస్లిం లను సంఘటితం చేసేందుకు తాను రాష్ట్ర మంతా పర్యటిస్తానని చెప్పిన ఒవైసీ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ లలో పర్యటించి, అక్కడి ముస్లింలను ఆకట్టుకోవడానికి హిందూ మతం పై, హిందూ దేవతలపై, దేవాలయాలపై, గోవు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాదు, ఇవన్ని వివాదాస్పదం అవ్వడమే కాకుండా దేశవ్యాప్తం గా సంచలనం రేకెత్తిస్తున్నాయి, అయితే ఒవైసీ చేసిన ఈ వ్యాక్యలకు 2 కారణాలు కనిపిస్తున్నాయి.

         1) జగన్ తో దోస్తీ కట్టిన ఒవైసీ తన పార్టీ ని విస్తరించదానికి అనువైన సమయం ఇదే అని బావించాడు, తెలంగాణా ఉద్యమ దెబ్బతో వై ఎస్ అర్ సి పీ లో ఎ ఒక్క బలమైన నాయకుడు చేరకపోవడం, చేరే చోట మోట నాయకులు అంత రెడ్డి సామాజిక వర్గం వారే కావడం తో పార్టీ విస్తరణ అనేది పెద్ద సవాల్ గా మారింది, ఒవైసీ తో జత కడితే హైదరాబాద్ సిటీ లోని కాంగ్రెస్ నాయకులంతా తప్పని సరిగా జగన్ గూటికి చేరుతారు, అంతే కాకుండా ముస్లిం ప్రభావిత ప్రాంతాలలోని నాయకులు తమ పార్టీలో చేరుతారు, అందుకే ఒవైసీ తో జగన్ జత కట్టాడు, ఇక ఒవైసీ కూడా తన పార్టీ ని పెంచుకోవాలంటే తెలంగాణా లో అంతగా ప్రభావం లేని పార్టీ, అంతో ఇంతో ఆదరణ ఉన్న నాయకుడు అయితే తమ పార్టీ సులువు వివిధ స్థానాల్లో పోటి చేసి, గెలిచే అవకాశాలు ఉంటాయి కావున జగన్ వైపు వెళ్ళారు.
2) తెలంగాణా కు ఎం ఐ ఎం ఏనాడూ మధతు తెలపలేదు, నిజామాబాదు ఎన్నికలలో తెలంగాణా మీద ఉన్న అభిమానం తో అక్కడి ముస్లిం లు బి జె పీ కి ఓటు వేసారు, తెలంగాణా ఉద్యమం లో ముస్లిం లు చురుకుగా పాల్గొంటున్నారు, ఇదే జగన్ పార్టీ కి అడ్డుగా ఉంది, దీనిని దెబ్బ తీసే ఉద్దేశ్యం తోనే, ముస్లిం లను ఉద్యమానికి దూరం చెయ్యాలని సీమంధ్రులు సంకల్పించారు, అందుకు ఎం ఐ ఎం ను ఉపయోగించుకున్నారు, సీమంద్రుల ఎంగిలి మెతుకులకు ఆశపడే ఒవైసీ తెలంగాణా ముస్లిం ల ఆత్మ గౌరవాన్ని సీమంద్ర పెత్తం దారులకు అమ్ముకున్నాడు,  తెలంగాణా ఉద్యమం నుండి మతం పేరుతో ముస్లిం లను వేరు చేసి ఉద్యమాన్ని బలహీనం చెయ్యాలనే కుట్రకు సీమధ్రులు పాల్పడ్డారు, అందుకు ఈ ప్రాంతంలో పుట్టిన ఈ రజాకర్ పార్టీ నాయకుడు వంతపాడాడు, అందుకే ఈ సభలు.

                                  తమ పార్టీ విస్తరణ , తెలంగాణా ఉద్యమం నుండి ముస్లిం లను దూరం చెయ్యడం,  తెలంగాణకు ముస్లిం లు వ్యతిరేఖం అని తెలంగాణా ను అడ్డుకోవడం, తద్వారా జగన్ పార్టీ ని తెలంగాణా లో గెలిపించడం, ఇవే వీరి లక్ష్యాలు.
                          ఆదిలాబాద్ సభలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాక్యాలు," మనం 25 కోట్ల మందిమి ఉన్నాము , వారు వంద కోట్ల మంది ఉన్నారు, 15 నిమిషాలు పోలీసులు దూరం జరిగితే ఎవరి సత్తా ఏమిటి అనేది తెలుస్తుంది",  మరో సభలో, " హిందువులకు వారానికో కొత్త దేవుడు పుట్టుకొస్తాడు, మనం లక్ష్మి అని విన్నాము, ఈ భాగ్య లక్ష్మి ఎవరో, మనం అందరం ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకు పోత్తుంది ఆ గుడి, భాగ్య లక్ష్మి టెంపుల్ ను కూల్చి వేస్తాం, హిందూ దేవతలు నగ్నం గా, అసహ్యంగా ఉంటారు", " హిందువులు నపుంసకులు, మనం ఎవరికీ తీసిపోము, ఈ మైక్  ఆయుధమైతే  అందరిని నారికే వాడిని," " గోవును అమ్మ అంటారు అమ్మనే అమ్ముకుంటారు, వాళ్ళు అమ్ముకుంటే తప్పు కాదు కాని మనం కొనుక్కుంటే తప్ప..?", ఇవన్ని ఎవరి రాజకీయ అవసరాల కోసం చేసినవి, అధికారం కోసం ఎంతటి క్రురత్వనికైన తెగిస్తార..? హిండువులన్ధరిని మట్టు పెడుతానని వ్యాఖ్యానించిన అది తప్పు కాదా..?, వీరు జనానికి ఏది బోదించిన తప్పులేదా..? రాష్ట్రం లో కేంద్రం లో ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, పొలిసు వ్యవస్థలు ఉన్నాయా, శవాలు గా మారాయ..? ముస్లిం లను చిన్న మాట అంటేనే పైకి లేచే సుడో సేకులర్ వాదులు నేడు ఏరి..?  వారికి ఇది తప్పుగా కనిపించడం లేదా..? సేకులరిసం అంటే ఏమిటి, కేవలం హిందువులకు మాత్రమె పరిమితమ..?అది ముస్లిం లకు వర్తించదా..? 

                                                 సమాజాన్ని మెరుగు పరుస్తాం, దమ్ముంది మాకు దగ్గు ఉంది  అని చాటుకునే తెలుగు డబ్బాలు ఎ బెజ్జంలో దాక్కున్నాయి, పేరుకు 20 వార్త చానళ్ళు ఉన్నాయి, అన్నింటికీ అన్ని జిల్లాల్లో ప్రతినిధులు ఉన్నారు, అందరికంటే మేమే ముందు వెలుగులోకి తెచ్చాం అంటూ క్రెడిట్ కోసం పాకులాడే చిల్లర వెధవలు ఈ విషయాల జోలికి ఎందుకు పోలేదు..? ఒవైసీ అంటే ప్యాంటు తడుస్తుందా....? లేక జగన్ డబ్బుల మూటలు  అందాయ..? నిజం చెప్పలే అని బొమ్మలు ఇచ్చుడు కాదు దేశ సార్వ భౌమత్వనికే భంగం కలిగించేలా మాట్లాడిన ఇలాంటి వాళ్ళను వీధికీడ్చాకుండా, మాది నిప్పులాంటి నిజాలను చెప్పే చానెల్, అంటూ కథలు చెప్పటం దేనికి, మీరు చేసింది ఏంటి..? దేశ ద్రోహమా.? లేక వంచన..? పేస్ బుక్, లాంటి సామాజిక మీడియా అనేది లేకుంటే నేడు ఒవైసీ చేసిన వ్యాక్యాలు బయటికి వచ్చేవ..? 20 చానెల్ లు ఉండి  ఎందుకు బంగాళాఖాతం లో దూకి చావండి, ఒకడు చంద్రయాన్ అని వాడి ముడ్డి చుట్టూ తిరుగుతాడు, ఇంకొకడు షర్మిల పాదయాత్ర అంటూ, అదే చూపిస్తాడు, మీ వార్తల్లో నిజాయితి ఎక్కడుంది..? మీ సొంత డబ్బా తప్ప...?

                                  రాజశేఖర్ రెడ్డి గతం లో చన్న రెడ్డి ని ముఖ్య మంత్రి పదవి నుండి దించడానికి పాత బస్తీలో మత కల్లోలాలు చేయించాడు, అదే ఫార్ముల లో వెళ్తున్నాడు జగన్. ముందు కనిపించేది ఒవైసీ, వెనకాల ఉండి  నడిపించేది జగన్...

                   కాశీం రజ్వి వీడు రాజకారుల నాయకుడు, వాడి పార్టీ పేరే ఎం ఐ ఎం, అదే పేరుతో తెలంగాణా లోని హిందువులపై పగ తీర్చుకోవడానికి పుట్టిన పార్టీ నే ఈ ఎం ఐ ఎం, తెలంగాణా ప్రజలు అతి క్రూరుడైన నియంత నిజాం రాజు నుండి విముక్తి పొంది విజయం సాధించారు, ఇది అందరి విజయం, ఇందులో కేవలం హిందువులే పాల్గొనలేదు, ముగ్ధుం మొహినోద్దిన్, షోయబుల్ల ఖాన్ లాంటి ఎందరో ముస్లిం లు పాల్గొన్నారు, కాని కొందఱు స్వార్ధపరులైన నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం ముస్లిం రాజైన నిజాం పై హిందువులు విజయం సాధించారని అది కలకాలం నిలువ కూడదని ముస్లిం లకు బోధిస్తున్నారు, అందుకే నేడు ఎం ఐ ఎం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తద్వారా తెలంగాణా విముక్తికి సహకరించడం లేదు..
           2009 ఎన్నికల సమయంలో అసదుద్దీన్ ఒక వీడి రౌడి లాగా ప్రవర్తించాడు, ఓటు వేయడానికి వచ్చిన జనాన్ని చితకబాదాడు. ఆ వీడియో ..


                           అక్బరుద్దీన్ చేసిన వ్యాక్యలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదు, కేవలం పేస్ బుక్, ట్విట్టర్ ద్వార మాత్రమె ప్రజల్లో చర్చ జరిగింది, హిందూ సంస్థలు ఈ వ్యాక్యలపై మండి  పడ్డాయి, జావేద్ అక్తర్ లాంటి ముసలీం మేధావులు సైతం ఒవైసీ వ్యాక్యలను ఖండించారు, ఎం ఐ ఎం పార్టీ ని బ్యాన్ చెయ్యాలని బి జె పీ కోరుతుంది, కాని ఇంకా మన సుడో మేధావులు మేల్కొన లేదు, ఒక్క మాట కూడా ఖండించలేదు, సేకులరిసం అంటే కేవలం బి జె పీ కి, భజరంగ్ దళ్  కు మాత్రమె వ్యతిరేఖమా..? ప్రేమికుల రోజు దళ సభులు దాడులు చేస్తే వారి స్వచ్చకు భంగం కలిగిస్తున్నారని మొసలి కన్నీరు కార్చే నాస్తికులు, ఒవైసీ చేసిన వ్యాక్యలను సమర్ధిస్తున్నారా..?
                          గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పాటించిన స్ట్రాటజి నే ఎం ఐ ఎం  2014 ఎన్నికలలో పాటించాలని తద్వారా విజయం పొందాలని చూస్తున్నారు, 50% కన్నా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నచోట ముస్లిం అభ్యర్థిని 50% కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్న చోట హిందూ అభ్యర్థిని నిలబెట్టడం ద్వార ముస్లిం ఓట్లతో పాటు హిందూ ఓట్లు కూడా పొంది విజయం సాదిన్చాలనేది వీరి ఆలోచనా.. తస్మాత్ జాగ్రత్త.... 

       అక్బరుద్దీన్ పై కేసు వేసిన లాయర్ కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్ లు వచ్చాయి, ఐన ఆయన దైర్యం గా ముందడుగు వేసారు.
                                    తెలంగాణాలోని  ముస్లింలు అందరు తెలంగాణా  కావాలని కోరుకుంటున్నారు, తెలంగణా జిల్లాలలోని ముస్లిం లే కాదు పాత బస్తి లోని ముస్లిం లు కూడా , తెలంగాణా వస్తే వారి బతుకులు బాగు పడుతాయి అని ఆశిస్తున్నారు, కాని వారి అభివ్రుధిని అడ్డుకుంటున్నది మాత్రం ఎం ఐ ఎం పార్టీ మాత్రమె, వారు అజ్ఞానం లో ఉన్నంత వరకే వీరి ఆటలు సాగుతాయి  అందుకే వారిని ఎధగనివ్వారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం యావత్ సమాజాన్నే బలిచేసేందుకు సిద్దమైన ఈ రాక్షసుల  స్వైర విహారాన్ని అడ్డుకోవాలి, ఆ శక్తి కేవలం జై తెలంగాణా అనే నినాదానికి మాత్రమె ఉంది.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి