హోం

6, మే 2013, సోమవారం

ఆంద్రోల్ల కథ..


తెలంగాణా సాధన కొరకు ఏర్పాటుచేసిన ఒక సభలో కె సి అర్ చెప్పిన కథ: రామ రావణ యుద్దంలో అతిపెద్ద ఆకారాలు కల్గిన రాక్షసులు వనర సైన్యం పై పడి వారిని కకావికలం చేస్తున్నారు, ఒకరోజు యుద్ద విరామ సమయంలో వానర రాజు రాముడితో ఈ విషయం చెప్పి మీరే ఏదో ఒకటి చెయ్యాలని రామున్ని కోరాడు, అప్పుడు రాముడు తన వద్ద ఒక ఆయుధం ఉందని దాన్ని ప్రయోగిస్తే దానికి ఎదురొచ్చిన వాళ్ళంతా నశిస్తారని కాని దాన్ని ఎప్పుడుపడితే అప్పుడు వాడకూడదని, దానివల్ల ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని, ఆ బాణం పేరు 'రామ బాణం' అని రాముడు చెబుతాడు, అప్పుడు వానరులంత అధర్మాన్ని అంత చెయ్యడానికి మీరు ఆ బాణాన్ని ప్రయోగించాలని కోరారు, రాముడు ఒప్పుకున్నాడు, మరుసటిరోజు ఆ బాణాన్ని వాడాడు, ఆ బాణానికి ఎదురువచ్చిన రాక్షసులంత మరణించారు, రాముడు యుద్దంలో విజయం సాదించి లంకను వదిలి వెళ్తున్నప్పుడు ఆ రాక్షసులంత ఎదురువచ్చి రామా మేము మీ బాణాన్ని గౌరవించి మరణించాము, మాకు చాల ఆయుషు ఉంది కాని అర్ధాంతరంగా మరణించాము మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి అన్నారు, అప్పుడు శ్రీ రాముడు వారిపై దయ తలచి వారిని కలియుగంలో ఆంద్ర ప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆంద్ర ప్రాంతం లో జన్మించండి అని చెప్పాడట.. అప్పటి లంకలోని ఆ రాక్షసులే ఇప్పుడు కోస్తా ఆంధ్రలో జన్మించారని కె సి అర్ తనదైన శైలి లో చెప్పుకొచ్చారు... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి