హోం

26, నవంబర్ 2012, సోమవారం

2014 ఎన్నికలకు టి ఆర్ ఎస్ సమర శంఖారావం

2014 ఎన్నికలకు తెలంగాణా రాష్ట్ర సమితి సమార శంఖాన్ని పూరించింది, పోరాటాల ఖిల్లా నల్లగొండ జిల్లా సూర్యాపేట వేదికగా ఏర్పాటు చేసిన భారి భహిరంగ సభలో లక్షలాది తెలంగాణా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా కే సి ఆర్ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు, 2014 ఎన్నికలలో 16 పార్లమెంట్, 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యమని, ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు పనిచెయ్యాలని తెలియజేసారు. తెలంగాణా రాష్ట్రాన్ని యాచించి కాదు శాసించి తెచ్చుకోవాలి అన్నారు. జే ఎ సి తో కలిసి ఉద్యమాలు చేస్తూనే, రాజకీయంగా కుడా బలపడాలని  చెప్పారు.
                         (photo from THE HINDU newspaper)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి