హోం

19, ఏప్రిల్ 2014, శనివారం

తెలంగాణా జెండా ఎగరాలి


తెలంగాణ రాష్ట్రము లో జరుగుతున్న మొదటి ఎన్నికలు.. మన కలలు, ఇన్నేళ్ళుగా మనం కోల్పోయింది, మన బాష , మనా సంస్కృతి అన్నింటితో ముడిపడిన ఎన్నికలు.. ఎవరిని గెలిపిద్దమ్.. ఎవరితో అభివృద్ధి సాధ్యమ్..? విడి పోయి చేడి పోయిర్రు అని ఆన్ద్రోల్లతో అనిపించుకోవద్దు అంటే ఎం చెయలి..? మన వోటును సద్వినియోగం చెసుకొవాలి.. 
* కాంగ్రెస్స్ : మా ఎం ఎల్ ఎ లు సంతకాలు చేసి పంపిస్తే తెల్న్గాన్ ఇచ్చాను అంటుంది సోనియా గాంది. నిజమే అయితే లక్షల మంది రోడ్ లమీడకు ఎందుకు వచ్చారు, సకల జనుల సమ్మె ఎందుకు చెశారు..? వెలసి మంది బిడ్డలు ఎందుకు చనిపొయారు..?
మన అభివృద్ధి కాంగ్రెస్స్ వాళ్ళ కాదు.. ఎందుకంటే గత పదేళ్ళు, ఇంకా చెప్పాలంటే గత 60 ఏళ్ళు పాలించింది వాల్లె.. చేసింది ఏమి లెధు.. అండర్ సర్కార్ కు గులం గిరి చెయ్యడం థప్ప.  అసలు ఆ పార్టీలో రాష్ట్ర స్థాయి నేత లెడు. పొన్నాల, దామోదర, జాన, డిఎస్, శ్రీధర్ బాబు వీల్లె గెలవడం కశ్తమ్.. ఇక రాష్ట్రాన్ని పాలించేధీ ఎవరు..?
అయిన వీళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే అభివృద్ధి చెస్థర..? క్రిశాంక్ కు సీట్ ఇచ్చి.. అమ్మ ఫోన్ చెయ్యగానే జెఎసి నేతలపై ఉద్యమం చేసినోనికి టికెట్ ఇచ్చరు, వీళ్ళు అభివృద్ధి చెస్థారా..? మాట పై నిలబడటం గురించి మాత్లదుథున్నరు.. 2009లో తెలంగాణా ఇస్తామని మాట థప్పలెధ.. క్రిశంక్ కు సీట్ ఇస్తమని మాట థప్పలెధ.. అమర వీరుల కుటుంబాలకు సెట్లు ఇస్తామని ఇచ్చరా..? 
* టిడిపి - బిజెపి : చంద్ర బాబు ఆంద్ర కెల్లి పొయిన్దు.. ప్రచారం కూడా చేస్తాలేదు.. బి సి లకు ఇచ్చాడట, మరి ఆంద్రాల కూడా బి సి లకు ఇవ్వ లేదు ఎందుకు ..? వీల్ తో కలిసి బి జె పీ వాళ్ళు విశ్వాస నీయత కోల్పోయారు, పది మంది జిల్లా ఆశ్యక్షులు రాష్ట్ర అశ్యక్షుడు చెప్పిన వినని, బిజేపీ పెద్దలు చంద్ర బాబు కు విలువ ఇచ్చింది. బెజేపీకి ఓటు వేసి తెలంగాణాల చెంద్ర బాబు ను బతికిన్చుడు అవసరమా అలోచిన్చండి..  పోరాపాటున  రేపు బి జె పీ రాష్ట్రము లో అధికారం లోకి వచ్చిన కిషన్ రెడ్డి మాట చెల్లదు, మోడీ దగ్గర చెల్లేది చెంద్ర బాబు మటే.. 
* టి అర్ ఎస్: జె ఎ సి లోని అన్ని పక్షాలకు సీట్లు ఇచ్చింది. ఉద్యోగుల పక్షాన శ్రీనివాస్ గౌడ్ కు, డాక్టర్స్ నుంచి నర్సయ్య గౌడ్ కు, విద్యార్థుల నుంచి పిడమర్తి రవి, గదారి కిశోర్, బల్క సుమన్, లాయర్ ల నుంచి సహోదర్ రెడ్డి, ప్రొఫెసర్ ల నుంచి సీతారాం నాయక్, ప్రజాసంగాల నుంచి రసమయి, అమరవీరుల నుంచి శంకరమ్మ, జాగృతి నుంచి కవిత. కొత్త నాయకత్వం మన ముందుకు వచ్చింది గెలిపించు కోవల్సిన్ బాధ్యత మాన్ మీదనే ఉంది.. గతం లో పని చేసిన సిట్టింగ్ టి అర్ ఎస్ ఎం ఎల్ ఎ లు ఏమి పనులు చేయలేదని కెంత మంది మీద జలకు సహనం ఉండొచ్చు, కాని వాళ్ళు పోరాదతం వళ్ళు తెలంగాణా వచ్చింది. ఇక చేసేది ముందు ఉంది. మన ప్రభుత్వం ఏర్పడుతే మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మన ప్రభుత్వం ఏర్పడాలంటే మన తెరాస ఎం ఎల్ ఎ లను గెలిపించు కోవాలి, ఆశికారం లో ఉన్న మంత్రులే ఏమి చెయ్యలేదు, కనీసం తెలంగాణా కోసం రాజినం చెయ్యమంటే జాన్ రెడ్డి కేరళకు వెళ్లి రెస్త్ తీసుకున్నాడు లాంటి వారికన్నా మన కోసం పోరాటం చేసిన వారిని ఎన్నుకొని, మరో పార్టీతో పొత్తు లేకుండా పూర్తిగా 60 సీట్లు గెలిపిస్తే చూడడం ఎం చేస్తారో ఈ 5 ఏళ్ళు, ఉద్యమాన్ని విజయవంతం చేసినట్లుగా తెలంగాణా ను అభివృద్ధి చేస్తారేమో.. ప్పుడు మనకు అడిగే హక్కు కూడా ఉంటుంది.. కుటుంబ పార్టీ అంటున్న జైరాం రమేష్ సోనియా, రాహుల్, ప్రియాంక ల కుటుంబ పార్టీ కాదా కాంగ్రెస్.. బాబు, బ్బు వల్ల బాబు, హరి కృష్ణ, బల కృష్ణ, పురందేశ్వరి, ఇది కూడా కుతుబ్ పార్టీ కాదట టి ఆర్ ఎస్ మాత్రమె కుటుంబ పార్టీ అంట.. 
* ఒక పదేళ్ళ తర్వాత విడిపోయి బాగు పడ్డారు అని అందరు అనుకోవాలి, అంతే కాని విడిపోయి చెడిపోయారు అని పించుకోవద్దు, అందుకే ఆంద్ర బాబులకు సలాం కొట్టేవాల్లకు, డిల్లి కి వంగి వంగి దండాలు పెట్టె వాళ్లకు వోటు వేయకండి, సిసలైన తెలంగాణా పార్టీ కె ఓటు వెయ్యండి.  

6 కామెంట్‌లు:

  1. ఆంధ్రాబాబులకు సలాం కొట్టేవాళ్ళకు, ఢిల్లీకి వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళకు వోటు వేయకండి. వేశారో మసియే! కేసీఆరే మన నేత! టీఆరెస్‍ను గెలిపించి బంగారు తెలంగాణ తెచ్చుకుందాం! జై తెలంగాణ!!

    రిప్లయితొలగించండి
  2. nice blog, jai TELANGANA
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/garamchai

    రిప్లయితొలగించండి
  3. good information blog.
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our new channel.

    రిప్లయితొలగించండి